
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తో చంద్రబాబు
మంగళగిరి; మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామని. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు
Was this helpful?
Thanks for your feedback!