
కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి
ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు ) : పాలనలో జిల్లా కలెక్టర్లే కీలక బాధ్యత పోషించాల్సి ఉన్నందున నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా మానవీయ కోణంలో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన చేశారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన సందర్భంగా వారితో గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇస్తూ ప్రజలకు సేవ చేయాలని హితవు చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!