
మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి
Srisailam (శ్రీశైలం ) : శ్రీశైలం: సీఎం చంద్రబాబు శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనానంతరం వెడపండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
Author
Was this helpful?
Thanks for your feedback!