
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
న్యూస్ వెలుగు తెలంగాణ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై హైదరాబాద్ నుంచి సీఎస్ కే.రామకృష్ణా రావు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమ్మం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఆగస్టు 15 లోగా భూ భారతి దరఖాస్తులను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!