
బాధ్యతగా వ్యవహరించాలి సీఎం చంద్రబాబు
అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఇతర జీవో వంటి అనేక విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజలకు తెలిసేలా రియల్ టైం గవర్నెన్స్ పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గోప్యత లేని పరిపాలను ప్రజలకు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!