బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు అమరావతి :

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్త్యక్రమంలో మంత్రులు సహా పలువురు అధికారు పాల్గొన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!