
దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ !
మహబూబ్ నగర్,న్యూస్ వెలుగు ; మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో దేవరకద్ర శాసనసభ్యులు మధుసుదన్ రెడ్డి తండ్రి క్రిష్ణా రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై, నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ అనుముల పాల్గొన్నారు .
Author
Was this helpful?
Thanks for your feedback!