
ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి మెడికల్ కాలేజీలో ప్రైవేటుకరణ పై కూటమి ప్రభుత్వం
కర్నూలు, న్యూస్ వెలుగు; ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి,మెడికల్ కాలేజ్ లు ప్రైవేటీకరణ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ” యువత పోరు ” కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు SV మోహన్ రెడ్డి జిల్లా వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తో ర్యాలీగా వెళ్లి కర్నూలు కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ శాసన సభ్యురాలు కంగటి శ్రీ దేవి , ఆదోని మాజీ MLA సాయి ప్రసాద్ రెడ్డి , ఆలూరు MLA వీరుపాక్షి మంత్రాలయం MLA బాలనాగి రెడ్డి , మాజీ MP బుట్టా రేణుక కోడుమూరు వైస్సార్సీపీ ఇంచార్జి ఆదిమూలపు సతీష్ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి ,వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు,వైఎస్ఆర్సీపీ యువత ,విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!