
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
అమరావతి; రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి అంశంపై సభ్యులు వాల్మీకి పార్థసారధి, బోనెల విజయ్చంద్ర, B.S విజయ్ కుమార్, M.S రాజు, పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!