కమ్యూనిస్ట్ యోధుడు సీతారాం ఏచూరి మృతి

కమ్యూనిస్ట్ యోధుడు సీతారాం ఏచూరి మృతి

ఢిల్లీ : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూశారు. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దింతో 72 ఏళ్ల వయసులోనూ అనేక భూపోరాటాలు , ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన నేతగా ఆయనకు పేర్కొంది. దింతో ఆయన మరణవార్త విన్న ఎర్రదళం నేతలకు ఆయన దీక్షుచిగా ఉన్నట్లు పలువురు వ్యాఖ్యానించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!