మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

   మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు గోపాల్ దాస్ రాజశేఖర్

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా అంబేద్కర్ కి పూలమాల వేసినా అనంతరం గోపాల్ దాస్ రాజశేఖర్ మాట్లాడుతూ 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.భారత ప్రధాని నరేంద్రమోది ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నవంబరు 26 న రాజ్యంగ దినోత్సవంగా ప్రకటించిది. రాజ్యాంగం ఆమోదం, అమలు 1949 నవంబరు 26న రాజ్యాంగ మూడో పఠనం ముగించి ఆమోదం తెలిపారు . 1950 జనవరి 24 న రాజ్యంగ చివరి సంస్కరణపై అసెంబ్లీ సభ్యులు సంతం చేశారు 1950 జనవరి 26 నుంచి ఇది అమలు లోని వచ్చిందని తెలిపారు.భారత రాజ్యాంగాన్ని. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు “రచించడానికి పట్టిన కాలం భారత రాజ్యాంగాన్ని ఆమెదించిన సందర్భంగా ఏటా
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివన్’ జరుపుకుంటారు. 1949 లో ఈ రోజున భారత రాజ్యాంగ సభ జనవరి 26 1950 న అమలులోకి వచ్చిన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ప్రస్తుతం75 వ రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నామని తెలిపారు. స్వతంత్రంగా జీవించే హక్కులను కల్పించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించాడు.. రాజ్యాంగ దినోత్సవం 2015 నుంచి ఏటా నవంబరు 26 నిర్వహిస్తురు. రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు అంటే నవంబరు 26న “జాతీయ న్యాయ దినోత్సవం” జరుపుకుంటున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!