ఘనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం 

ఘనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం 

 హొళగుంద, న్యూస్ వెలుగు;  మండల కేంద్రంలో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. విద్యార్థులకు నీట్,ఎంసెట్, బిఎస్సి అగ్రికల్చర్, ఇంజనీరింగ్ , కానిస్టేబుల్, బ్యాంక్ క్లర్క్, జీకే, పాఠ్య పుస్తకాలు కానిస్టేబుల్ ఎస్సై బుక్స్ చరిత్ర, పాలిటి,బయోసైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్,ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం కి హోళగుంద ఎస్సై బాల నరసింహులు మాట్లాడుతూ రాజ్యాంగం గురించి చక్కగా వివరించారు విద్యార్థులకు ట్రైనింగ్ ఎస్సై మెహబూబ్ భాష లెక్చరర్ సురేష్ ఎస్కేగిరి, రిపోర్టర్ కన్నారావు, దుర్గ ప్రసాద్ రవికాంత్, యల్లప్ప, మార్లముడికి సర్పంచ్ తనయుడు రమేష్,కాలేజ్ లెక్చరర్స్ విద్యార్థులు కస్తూరిబాయ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!