
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు
విజయవాడ, న్యూస్ వెలుగు; దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాలను విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బీజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధీశ్వరి ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Was this helpful?
Thanks for your feedback!