
పరీక్ష కేంద్రాలకు డెస్క్ లు ఏర్పాటు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ,బి సెంటర్ నందు విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు నేల పై కూర్చుని పరీక్షలు రాశారు.
 దీంతో పది పరీక్షల నిర్వహణలో అధికారులు విఫలం అనే వార్త దినపత్రికలో ప్రచురితం కావడంతో మంగళవారం ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల నుంచి డేస్కులను ట్రాక్టర్ల ద్వారా పరీక్ష కేంద్రాలకు తరలించి విద్యార్థులకు డెస్క్ సౌకర్యం కల్పించినట్లు ఎంఈఓ – 1 సత్యనారాయణ,ఎంఈఓ – 2 జగన్నాథ పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత ఏ,బి సెంటర్ల చీఫ్ లను మార్పు చేయడం జరిగిందని  జిల్లా విద్యాధికారి శ్యాముల్ ఆదేశాల మేరకు సెంటర్ ఏ చీఫ్ గా మల్లికార్జున గౌడ,సెంటర్ బి చీఫ్ గా హుస్సేన్ సాహెబ్ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు.
దీంతో పది పరీక్షల నిర్వహణలో అధికారులు విఫలం అనే వార్త దినపత్రికలో ప్రచురితం కావడంతో మంగళవారం ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల నుంచి డేస్కులను ట్రాక్టర్ల ద్వారా పరీక్ష కేంద్రాలకు తరలించి విద్యార్థులకు డెస్క్ సౌకర్యం కల్పించినట్లు ఎంఈఓ – 1 సత్యనారాయణ,ఎంఈఓ – 2 జగన్నాథ పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత ఏ,బి సెంటర్ల చీఫ్ లను మార్పు చేయడం జరిగిందని  జిల్లా విద్యాధికారి శ్యాముల్ ఆదేశాల మేరకు సెంటర్ ఏ చీఫ్ గా మల్లికార్జున గౌడ,సెంటర్ బి చీఫ్ గా హుస్సేన్ సాహెబ్ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar