దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నదేవాదాయ కమీషనర్

దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నదేవాదాయ కమీషనర్

విజయవాడ, న్యూస్ వెలుగు; ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్..
ఆదివారం భక్తుల రద్దీ సందర్బంగా ఆలయ ఈవో కె ఎస్ రామరావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి, క్యూ లైన్ లోని పలువురు భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ..సంతృప్తిని వ్యక్తం చేసిన భక్తులు..

Author

Was this helpful?

Thanks for your feedback!