
అమ్మవారిని దర్శిoచుకున్న జిల్లా పోలీస్ కమిషనర్ యస్.వి రాజశేఖర్ బాబు
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో జిల్లా పోలీస్ కమీషనర్ యస్.వి రాజశేఖర్ బాబు దంపతులు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!