యూనిఫామ్ తో పరీక్షలకు రావొద్దు : డీఈఓ

యూనిఫామ్ తో పరీక్షలకు రావొద్దు : డీఈఓ

కర్నూలు, న్యూస్ వెలుగు; యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని, ఈజిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాలకు చెందిన యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్ తో పరీక్షలకు పంపితే ఆ పాఠశాలల యజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.సివిల్ డ్రెస్ లో పరీక్షలకు హాజరుకావాలని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!