అన్నదాన నిమిత్తం విరాళం అందజేత

అన్నదాన నిమిత్తం విరాళం అందజేత

 విజయవాడ, న్యూస్ వెలుగు:  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో మచిలీపట్నం కు చెందిన దాత డా. డొక్కు కృష్ణా డీటేక్టివ్, భారతీ దేవి దంపతులు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం రూ.1,01,116/-లును పుట్టి వెంకటేశ్వర్లు పేరున అన్నదానం జరుగుటకు గాను ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ ని కలిసి చెక్కు రూపములో విరాళముగా అందజేశారు.

ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!