
మత్తు పదార్థాలపై వైద్య విద్యార్థుల తో అవగాహన కార్యక్రమం
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్ లో మత్త పదార్థాలపై వైద్య విద్యార్థులతో అవగాహన నిర్వహించినట్లు .వైద్య విద్యార్థులు మత్తు పదార్థాల నిషేధంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని , మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా
ఈ కార్యక్రమానికి కేఎంసీ ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్, డా.రేణుక దేవి, డా.సాయి సుధీర్, డా.విజయ ఆనంద బాబు, మెన్స్ హాస్టల్ వార్డెన్ డా.నాగేశ్వరరావు, డిప్యూటీ వార్డెన్, డా.సోమశేఖర్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar