
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో రాజా నగర్,బుడగ జంగాల కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని గురువారం టీడీపి నాయకులు విద్యుత్ టెక్నికల్ అసిస్టెంట్ బసవన్న గౌడకు వినంతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎర్రి స్వామి,రామాంజినేయులు,మారెప్ప,చిన్న, కషాన్న,గోవింద,అంబులు,రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!