ఎల్లార్తి దర్గా హుండీ లెక్కింపు

ఎల్లార్తి దర్గా హుండీ లెక్కింపు

హొళగుంద,న్యూస్  వెలుగు:మండల పరిధిలో బుధవారం ఎల్లార్తి గ్రామంలో వెలసిన రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గా ఆవరణం నందు డిఎండబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహా పర్వీన్ సమక్షంలో హుండీని లెక్కించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 4 నెలలకు సంబంధించి రూ.8 లక్షల 87 వేలు 5 వందల నగదు,20 వెండి గుర్రలు,దాదాపు రూ.2 లక్షల 50 వెలు డ్యామేజ్ నోట్లు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సోహెల్,దర్గా ఈఓ ఇమ్రాన్,విఆర్ఓ ప్రహ్లాద, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!