ఈనెల 27 న ఉద్యోగుల భవిష్య నిధి సమావేశం

ఈనెల 27 న ఉద్యోగుల భవిష్య నిధి సమావేశం

నెల్లూరు, న్యూస్ వెలుగు; ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నెల్లూరు ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిధి ఆప్కే నిఖత్ 2.0 కార్యక్రమాన్ని ఈ నెల 27 న, నెల్లూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కో ఓపెరటివే యూనియన్, సుబేదార్పేట, నెల్లూరు నందు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రోవిడెంట్ ఫండ్ కమీషనర్ అమితాబ్ శుక్ల, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ముప్పవరపు సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!