
పారామెడికల్ కోర్సుల దరఖాస్తులకు గడువు పొడిగింపు
కర్నూలు : పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకి అఘాస్ట్ 19 వరకు గడువు పొడిగించి నట్లు కర్నూల్ మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎపి.యస్.ఏ హెచ్. పి. సి ఇంచార్జీ & డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఉత్తర్వులు అందాయని తెలిపారు. దరఖాస్తులు www.appmb.co.in లేదా appsahpc.co.in వెబ్ సైట్ నందు ఈ నెల 18 వ తేది వరకు లభించునని, పూర్తి చేసిన దరఖాస్తులను దరఖాస్తు రుసుము రూ.100/- చెల్లించి 19-08-2024 సాయంకాలం 5 గంటల లోపు మెడికల్ కాలేజి యందు అందచేయవలయునుని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!