
107 కోట్ల తో చేపల అధ్యయన కేంద్రం : మంత్రి కొల్లు
అమరావతి : గిలకలదిండిలోని తీర ప్రాంతం, ఫిషింగ్ హార్బర్, హార్బర్ నిర్మాణ పనులు, మడ అడవుల పెంపకం ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందం పరిశీలించిందని మంత్రి కోళ్ళు రవీంద్ర తెలిపారు . రాష్ట్రంలో 107 కోట్ల రూపాయలతో చేపల అధ్యయన కేంద్రం, మత్స్యకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని రాష్ట్ర భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంత్ర వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu