
శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం స్థానిక బళ్ళారి రహదారిలో పెట్రోల్ బ్యాంకు వద్ద మహా శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్ళే భక్తులకు హోళగుంద భక్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.మరియు భక్తులు పాదయాత్ర ప్రశాంతంగా సాగాలని దేవుడ్ని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!