ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో చలివేంద్రo  ఏర్పాటు

ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో చలివేంద్రo ఏర్పాటు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం ఎస్ ఎస్ వి ఆధ్వర్యంలో 8వ సంవత్సరాల పాటు   ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాని సర్పంచ్ చలువాది రంగమ్మ,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ,వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు గిరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా రోడ్డు మార్గన వెళ్ళే అనేక మంది ప్రయాణకుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మరియు మూడు నెలల పాటు చాలివేంద్ర అందుబాటులో ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శేషప్ప,మరిమల్ల,సిద్దప్ప,చిన్న లింగన్న,కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!