
ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు అరెస్టు
ఏలూరు, న్యూస్ వెలుగు ;ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం పోలీస్ సిబ్బందిపట్టణంలో అయ్యప్ప టౌన్ షిప్ టీచర్స్ కాలనీ, లో తాళాలు వేసి ఉన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీ కి పాల్పడి బంగారం, వెండి, వస్తువులను దొంగిలించారు, నిందితులనుండి 60 గ్రాములు బంగారం, 500 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
Was this helpful?
Thanks for your feedback!