
కొర్లకుంట శివ నాగ మల్లేశ్వరరావు కి నివాళులర్పించిన గజ్జల
గుంటూరు, న్యూస్ వెలుగు;  సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని రెంటపాళ్ళ గ్రామంలో కొర్లకుంట వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వ
 కంగా కలిసిన సత్తెనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి. ముందుగా కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కి నివాళులర్పించి అనంతరం కొర్లకుంట వెంకటేశ్వర్లు తో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, రూరల్ మండలం కన్వీనర్ రాయపాటి పురుషోత్తం, రాష్ట్ర రైతు సంఘం సలహాదారు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ ఏకుల మత్తయ్య, ఎంపీటీసీ నక్క పద్మ, పల్లె గాబ్రిల్, కొమర శంకర్, కొమర వీరాంజనేయులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కంగా కలిసిన సత్తెనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి. ముందుగా కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కి నివాళులర్పించి అనంతరం కొర్లకుంట వెంకటేశ్వర్లు తో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, రూరల్ మండలం కన్వీనర్ రాయపాటి పురుషోత్తం, రాష్ట్ర రైతు సంఘం సలహాదారు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ ఏకుల మత్తయ్య, ఎంపీటీసీ నక్క పద్మ, పల్లె గాబ్రిల్, కొమర శంకర్, కొమర వీరాంజనేయులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist