ఆర్ఎంపి వైద్యం వికటించి బాలిక మృతి

ఆర్ఎంపి వైద్యం వికటించి బాలిక మృతి

తొర్రూరు; మహాబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండల లోని హరిపిరాల గ్రామంలో ఘటన*సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన ఏనుగంట తండా కు బానోతు ఐశ్వర్య (15) నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కడుపు నొప్పి లేస్తుంది అని చెప్పి హరిపిరాల గ్రామనికి చెందిన ఓ ఆర్ఎంపి దగ్గరకు రాగ ఇంజెక్షన్ ఇవ్వడం తో నొప్పి ఎక్కువ కావడంతో తోర్రుర్ పట్టణంలోని ఓ ప్రేవేట్ హాస్పిటల్ కు తరలించగా బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. డెడ్ బాడీని తొర్రూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Author

Was this helpful?

Thanks for your feedback!