
చిన్నారులను బావి పౌరులుగా తీర్చిదిద్దాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: చిన్నారులను బావి పౌరులుగా తీర్చిదిద్దాలని మండల విద్యాధికారి జగన్నాథ్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్,సూపర్ వైజర్ శిబా రాణి తెలిపారు.సోమవారం మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు అందిస్తున్న ఉపాధ్యాయులు ధనుంజయ సేకరప్పఅంగన్వాడి కార్యకర్తల కు శిక్షణ తరగతులలో ఏర్పాటు చేసిన సామాజిక సృజనాత్మకత పై వివిధ రకాల పేపర్లతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!