
అన్నదానం నిమిత్తం విరాళం అందజేత
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి జయప్రకాశ్ నగర్, విజయవాడ-08 కు చెందిన రెడ్డి మేఘన కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి రూ. 1,00,000 లను విరాళంగా అందజేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదార్వచనం కల్పించగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, పుస్తకములు చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!