అన్నదానం నిమిత్తం విరాళం అందజేత

అన్నదానం నిమిత్తం విరాళం అందజేత

విజయవాడ, న్యూస్ వెలుగు:  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో  ఎలక్ట్రిసిటీ కాలనీ, విజయవాడ కు చెందిన మార్తి అలేఖ్య పేరున శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం రూ.1,00,116/-లును మార్తి రామబ్రహ్మం ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు

Author

Was this helpful?

Thanks for your feedback!