
అన్నదానం నిమిత్తం విరాళం అందజేత
విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో ఎలక్ట్రిసిటీ కాలనీ, విజయవాడ కు చెందిన మార్తి అలేఖ్య పేరున శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం రూ.1,00,116/-లును మార్తి రామబ్రహ్మం ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు
Was this helpful?
Thanks for your feedback!