దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు;  మండలంలోని కడమల కాలువ్వ గ్రామంలో శివ నందీశ్వర స్వామి క్షేత్రంలో ఉన్న అమ్మవారు నవరాత్రులలో భాగంగా గురువారం దుర్గాదేవి అలంకరణలో అమ్మవారిని అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్నందుకు గ్రామంలో భక్తుల పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు ఉమా శంకర్ దుర్గామాతకు కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దిగారి మదన భూపాల్ పాపయ్య టిడిపి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!