125 మృతదేహాలను బాధితులకు అప్పగించిన ప్రభుత్వం

125 మృతదేహాలను బాధితులకు అప్పగించిన ప్రభుత్వం

న్యూస్ వెలుగు అహ్మదాబాద్ :

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో  125 మందిని DNA పరీక్షల ద్వారా గుర్తించినట్లు  గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్  తెలిపారు. వీరిలో 83 మంది మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS