
125 మృతదేహాలను బాధితులకు అప్పగించిన ప్రభుత్వం
న్యూస్ వెలుగు అహ్మదాబాద్ :
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 125 మందిని DNA పరీక్షల ద్వారా గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. వీరిలో 83 మంది మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!