
ఘనంగా అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం
కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కల్లూరు, న్యూస్ వెలుగు; బుధవారం  కల్లూరు 32వ వార్డు అవధూత రామిరెడ్డి తాత మందిరం లో 32వ ఆరాధన మహోత్సవము లో 
 పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ : 32 మరియు 33వ వార్డు స్థానిక కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు గారు,మైతాపు నరసింహులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతు సంఘం రంగప్ప,భాస్కర్, బిదురు కోటశివుడు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు..
పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ : 32 మరియు 33వ వార్డు స్థానిక కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు గారు,మైతాపు నరసింహులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతు సంఘం రంగప్ప,భాస్కర్, బిదురు కోటశివుడు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు..
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar