
కమిషనర్కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ
కర్నూల్ న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరపాలక అధికారులు, సిబ్బంది, కమిషనర్ ఎస్.రవీంద్ర బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కమిషనర్ నివాసంలో అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ కేక్ కట్ చేశారు. మేనేజర్ చిన్నరాముడు, ఎంహెచ్ఓ విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్ఓ ఇశ్రాయోలు, సూపరింటెండెంట్లు రామక్రిష్ణ, వాజీద్, ఆర్ఐలు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!