కర్నూలు జిల్లా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

కర్నూలు జిల్లా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

కర్నూలు, న్యూస్ వెలుగు; శుక్రవారం  వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని వెంకట రమణ కాలనీలో వెంకటేశ్వర దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్ వి మోహన్ రెడ్డి , వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు*మరియు ఎస్ వి మోహన్ రెడ్డి సతీమణి ఎస్ వి విజయ మనోహరి మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి అనుబంధవిభాగాల అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, బుల్లెట్ అంజి, చంద్ర శేఖర్, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!