
ఆమె మరణం పార్టీకి తీరని లోటు: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
కర్నూలు : సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు వెంకటలక్ష్మి మంగళవారం తెల్లవారుజామున మరణించడంతో విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ జిల్లా కేంద్రంలోని ఆమె ఇంటికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

 భౌతికకాయాన్ని  నాగ శేషులు, లాజరస్ ఐఎన్ టియుసి ఎమ్ సుంకన్న, అబ్దుల్ హై యు శేషయ్య ప్రతాప్ రెడ్డి సాయి కృష్ణ తిప్పన్న నాయుడు ఎన్ సి బజారన్న, పోతుల శేఖర్ డబ్ల్యూ సత్యరాజు షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రీ భాష, ఎజాజ్ అహ్మద్, మాలిక్ భాష, వసిబాషా వసీం బాషా మద్దమ్మ మొదలగువారు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
భౌతికకాయాన్ని  నాగ శేషులు, లాజరస్ ఐఎన్ టియుసి ఎమ్ సుంకన్న, అబ్దుల్ హై యు శేషయ్య ప్రతాప్ రెడ్డి సాయి కృష్ణ తిప్పన్న నాయుడు ఎన్ సి బజారన్న, పోతుల శేఖర్ డబ్ల్యూ సత్యరాజు షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రీ భాష, ఎజాజ్ అహ్మద్, మాలిక్ భాష, వసిబాషా వసీం బాషా మద్దమ్మ మొదలగువారు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist