
బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన హీరో మోహన్లాల్
kerala (కేరళ) : వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా ఉన్న మోహన్లాల్.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం నిర్వహించారు. ప్రమాద ఘటనలో సహాయక చర్యలు మరింత వేగంగా జరగలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!