
దుర్గామల్లేశ్వర స్వామివార్లని దర్శిoచుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల కృష్ణ
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల కృష్ణ దంపతుల వారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!