హోళగుంద ఎస్ఐ బదిలీ

హోళగుంద ఎస్ఐ బదిలీ

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాల నరసింహులు కర్నూలు త్రిటౌన్ కు బదిలీ అయ్యారు.దీంతో మండలానికి నూతన ఎస్ఐగా దిలీప్ కుమార్ ను నియమిస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Was this helpful?

Thanks for your feedback!