
ఆరోజు నుంచే గిరిప్రదక్షిణ
కే. రామచంద్ర మోహన్, కార్యనిర్వాహణాధికారి
విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో తేదీ. 12-02-2025న (మాఘ)పౌర్ణమి సందర్భంగా ఉదయం 05.55 గం.లకు ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుండి ప్రారంభం కానున్న ‘ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ’ కార్యక్రమం.. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి, స్వామీ వారి కృపకు పాత్రులు కాగలరు..
Was this helpful?
Thanks for your feedback!