
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
హోళగుంద,న్యూస్ వెలుగు : నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా జరగనున్నట్లు చీఫ్ సూపర్డెంట్ పవీణ తెలిపారు.ఇందులో మొదటి సంవత్సరంలో 117 మంది విద్యార్థులు,రెండవ సంవత్సరంలో 153 పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు.అలాగే కళాశాలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో కార్యదర్శి రాజశేఖర్ సిబ్బంది కళాశాలల్లో పరిశుభ్రత పనులు చేయించారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్ బాబు,అధ్యాపకులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!