1,50,000 రూ.లకు లడ్డూ దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి దంపతులు

1,50,000 రూ.లకు లడ్డూ దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి దంపతులు

కర్నూలు న్యూస్ వెలుగు : పట్టణంలోని పలుచోట్ల గత కొన్ని రోజులుగా అన్ని కాలనీలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆనవాయితీగా వస్తున్న లడ్డూ వేలాన్ని కూడా ఆసక్తి గల భక్తులు వేలం పాట పాడి లడ్డును దక్కించుకున్నారు. ఇందులో భాగంగా పట్టంలోని కృష్ణ నగర్లో వినాయకుని లడ్డు వేలం నిర్వహించగా కృష్ణ నగర్కు చెందిన జగన్మోహన్ రెడ్డి, ఆధినారాయణమ్మ దంపతులు లక్ష యాభై వేలకు ‘‘1,50,000’’ వేలం పాట పాడి లడ్డూ దక్కించుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!