
జగదీప్ ధంఖర్ సేవలు ఏనలేనివని :వైఎస్ జగన్
న్యూస్ వెలుగు అమరావతి : ఉపరాష్ట్రపతిగా , రాజ్యసభ ఛైర్మన్గా జగదీప్ ధంఖర్ సేవలు ఏనలేనివని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన అన్నారు. అనారోగ్య కారణాలవల్ల తన పదవికి రాజీనామా చేయడం పట్ల వైఎస్ జగన్ స్పందించారు. ఆయన ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని దేవుడిని ప్రార్దించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!