
ఆందోళన విరమించండి రైతులను కోరిన జాయింట్ కలెక్టర్
కర్నూలు న్యూస్ వెలుగు: ఉల్లికి గిట్టుబాటు ధర ఇవ్వాలని కూటమి ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేస్తూ కర్నూలు మార్కెట్ యార్డ్ దగ్గర ధర్నాకు దిగిన ఉల్లి రైతుల YSRCP అండగా ఉంటుందని కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్. వి.మోహన్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యలపై పోరాటాలు చేయడానికి వెనకాడబోమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ నవ్య రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!