
ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటు
డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ
కర్నూలు, న్యూస్ వెలుగు; విశాలాంధ్ర దినపత్రిక విలేఖరి మంచి మిత్రుడు హనుమంతు గారి ఆకస్మిక మరణం పత్రికా రంగానికి తీరని లోటని ఆయన మృతికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియ జేస్తున్నామని ఒక సీనియర్ విలేకరిని కోల్పోవడం బాధగా ఉందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మాజీ సభ్యులు, పి మురళీకృష్ణ గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!