
బేడ బుడగ జంగం కులానికి న్యాయం జరగాలి
రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్
న్యూస్ వెలుగు, కర్నూలు; ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం కులానికి న్యాయం జరగాలని CM చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే కేంద్రంలో న్యాయం జరుగుతుందన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని కుల సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించారు.ORGI న్యూఢిల్లీ కార్యాలయం అడిగిన వివరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించి పరిష్కరించే విధంగా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ తాటికొండ నారాయణ, కోడిగంటి వెంకటేష్, ఈ బుద్ధి మారేసు, కొండపల్లి చిన్న గోపాలు, ఈబుది సుంకన్న, రాముడు, సిరివాటి రంగస్వామి. మొదలగు వారు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!