
కర్ణాటక మద్యం స్వాధీనం
హోలగుంద,న్యూస్ వెలుగు: కర్ణాటక నుంచి హోలగుందకు కర్ణాటక మధ్యంను అక్రమంగా రవాణా చేస్తున్న గంగాధర్ ను అనే వ్యక్తిని ఎస్ఐ బాల నరసింహులు సిబ్బందితో కలిసి మండల కేంద్రం సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద పట్టుకుని అరెస్టు చేశారు.సదరు వ్యక్తి నుంచి 96 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్ కొరకు ఆలూరు కోర్టు ముందు హాజరు పరిచినట్లు ఎస్ఐ బాల నరసింహులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!