భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
భక్తులతో కిక్కిరిసిన ఆలయం.
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న అశేష భక్త జనం.
హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి దేవాలయంలో సాయంత్రం మహిళలు,యువకులు ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాని ఏర్పాటు చేశారు.ప్రధానంగా ఓం, స్వస్తిక్ తదితర అకృతులలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!